India China Borderలో కాల్పులు.. ముగ్గురు భారతీయ జవాన్లు మృతి | BBC News Telugu

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

భారత్- చైనా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సైనికులు మరణంచారు. 1975 తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు తొలి హింసాత్మక ఘర్షణ లద్ధాఖ్ గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా బలగాల మధ్య జరిగింది. ఈ ఘటనలో చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని భారత్ తెలిపింది. భారత్- చైనా మధ్య ప్రాణ నష్టం సంభవించేలా ఘర్షణ జరగడం 1975 తర్వాత ఇదే తొలిసారి.
#GalwanValley #IndianArmy #IndiaChinaBorder


కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

Comments

Comments are disabled for this post.