Watch Here
విశాఖ, సాగర తీరంలో దర్శకుడు దాసరి నారాయణరావు శిలా విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో జీవీఎంసీ కూల్చివేయడ్డాన్నీ ఖండిస్తున్నామని ఉత్తరాంధ్ర దర్శకుల సంక్షేమ సంఘం అన్నారు.
జీవీఎంసీ అనుమతులు తీసుకుని తిరిగి అదే స్థలంలో విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. జీవీఎంసీ పరిధిలో అనుమతులు లేకుండా నగరంలో ఎన్నో విగ్రహాలు పెట్టారు.
వాటిని ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. మహనీయుడు, ప్రఖ్యాత దర్శకుడు అయిన దాసరి విగ్రహం మాత్రం ఎలా తొలగిస్తారని అన్నారు.
Comments
Comments are disabled for this post.