విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు || NEWS9 TODAY ||

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

విశాఖపట్నం పార్లమెంటు సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొట్టమొదటి సారిగా విశాఖ నగరానికి విచ్చేసిన ఎమ్ వి వి సత్యనారాయణ గారికి విశాఖ విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు
కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు .అనంతరం విశాఖ ఎయిర్ పోర్టు నుండి భారీఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టారు వైకాపా యువనాయకులు మరియు పార్టీ అభిమానులు .

Comments

Comments are disabled for this post.