లక్షేట్టిపెట్ పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద శనివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఆవిర్భావ దినోత్సవం ఉపాద్యాయులు ఘనంగా నిర్వహించారు.ముందుగా టీఎస్ యూటీఎఫ్ జెండాని ఆవిష్కరించిన అనంతరం మండల అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ విద్య రంగ సమస్యలపై .ఉపాద్యాయ సమస్యల పరిష్కరంలో ఎప్పుడు టీఎస్ యూటీఎఫ్ ముందుంటున్నారు .భాగస్వాములు కావాలన్నారు . ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు శ్రీనివాస్. తిరుపతి.డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Comments are disabled for this post.